Header Banner

ఏపీలో మళ్లీ మారిపోయిన వాతావరణం..! ఆ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు..!

  Wed Jun 04, 2025 11:55        Others

ఏపీలో వాతావరణం మొత్తం మారిపోయింది.. మొన్నటి వరకు భారీ వర్షాలు కురిస్తే.. రెండు రోజులుగా మళ్లీ ఎండల తీవ్రత పెరిగింది. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. 'ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39- 40°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

పొడిగాలుల వల్ల రాష్ట్రంలో మళ్లీ వేడి పెరిగిందని భావిస్తున్నారు. సోమవారం ప్రజలు ఎండ వేడి, ఉక్కపోతతో ఎంతో ఇబ్బంది పడ్డారు. పల్నాడు జిల్లాలోని జంగమేశ్వరపురంలో అత్యధికంగా 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో 39 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం.. కోస్తాలోని నరసాపుతెలంగాణలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు భదాద్రి కొత్తగూడేం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణశాఖ.రం, గన్నవరం, మచిలీపట్నం, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంది. వచ్చే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

తెలంగాణలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు భదాద్రి కొత్తగూడేం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణశాఖ.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APWeatherUpdate #HeatWaveAlert #40DegreesHeat #AndhraPradeshWeather #ClimateChange #HotWeather